Map Graph

విజయవాడ రైల్వే డివిజను

విజయవాడ రైల్వే డివిజను భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రై) జోన్ లో గల ఆరు డివిజన్ల (విభాగాలు) లో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే యొక్క అధికారిక ప్రధాన కార్యాలయము తెలంగాణ రాష్ట్రములోని సికింద్రాబాదులో ఉండటమే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రముల లోని దాదాపు మొత్తం భూభాగములో తన సేవలు అందిస్తోంది. 2003 లో విజయవాడ విభాగము విభజించబడి క్రొత్తగా గుంటూరు విభాగము ఏర్పరచబడింది.

Read article
దస్త్రం:Shortened_form_of_South_Central_Railway_Zone_of_Indian_Railways.jpgదస్త్రం:Vijayawada_station.jpgదస్త్రం:Vijayawada_railway_division_jurisdiction_signboard.jpgదస్త్రం:Vijayawada_Division_System_map.pdf